Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ గుడ్‌బై.. రేసులో అనురాగ్ ఠాకూర్

Webdunia
మంగళవారం, 10 మే 2016 (18:17 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. భారత క్రికెట్‌ను శాసించిన క్యాబ్ మాజీ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో ఏడాది క్రితం బోర్డు అధ్యక్షుడిగా ఎంపికైన శశాంక్ మనోహర్, తక్కువ వ్యవధిలోనే బీసీసీఐలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. 
 
అయితే, లోధా క‌మిటీ సూచించిన సంస్కరణల అమ‌లుపై ప‌లుసార్లు బీసీసీఐని సుప్రీంకోర్టు నిలదీసింది. బీసీసీఐ ప్రత్యేక సంస్థ ఏం కాదనీ, రాజ్యాంగానికి లోబడే పని చేయాల్సి ఉంటుందంటూ ఘాటుగా కూడా వ్యాఖ్యానించింది. వీటన్నింటికి తోడు జూన్‌లో ఐసీసీ ఛైర్మన్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని శ‌శాంక్ మ‌నోహ‌ర్ భావిస్తున్నారు. ఇంకోవైపు లోధా కమిటీ తీర్పుపై ఆయన గుర్రుగా కూడా ఉన్నారు. వీటన్నింటినీ బేరీజు వేసిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments