Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ గుడ్‌బై.. రేసులో అనురాగ్ ఠాకూర్

Webdunia
మంగళవారం, 10 మే 2016 (18:17 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. భారత క్రికెట్‌ను శాసించిన క్యాబ్ మాజీ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో ఏడాది క్రితం బోర్డు అధ్యక్షుడిగా ఎంపికైన శశాంక్ మనోహర్, తక్కువ వ్యవధిలోనే బీసీసీఐలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. 
 
అయితే, లోధా క‌మిటీ సూచించిన సంస్కరణల అమ‌లుపై ప‌లుసార్లు బీసీసీఐని సుప్రీంకోర్టు నిలదీసింది. బీసీసీఐ ప్రత్యేక సంస్థ ఏం కాదనీ, రాజ్యాంగానికి లోబడే పని చేయాల్సి ఉంటుందంటూ ఘాటుగా కూడా వ్యాఖ్యానించింది. వీటన్నింటికి తోడు జూన్‌లో ఐసీసీ ఛైర్మన్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని శ‌శాంక్ మ‌నోహ‌ర్ భావిస్తున్నారు. ఇంకోవైపు లోధా కమిటీ తీర్పుపై ఆయన గుర్రుగా కూడా ఉన్నారు. వీటన్నింటినీ బేరీజు వేసిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

తర్వాతి కథనం
Show comments