Webdunia - Bharat's app for daily news and videos

Install App

చారిత్రాత్మక విజయం కోసం ఒక్క అడుగుదూరం.. నేటి నుంచి రెండో టెస్ట్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (07:54 IST)
సౌతాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక విజయం కోసం భారత క్రికెట్ జట్టు మరో టెస్ట్ విజయానికి దూరంలో ఉన్నది. ఇప్పటికే ఆతిథ్య సౌతాఫ్రికాతో సెంచూరియన్ పార్కు మైదానంలో జరిగిన తొలి టెస్టులో విజయభేరీ మోగించిన టీమిండియా.. సోమవారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని తన సొంతం చేసుకుంటే, సౌతాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ సేన సరికొత్త రికార్డు సృష్టించి, సరికొత్త చరిత్ర సృష్టించినట్టే. అంటే సఫారీ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్‌ను గెలిచిన ఘనతను దక్కించుకుంటుంది. అందుకే సర్వశక్తులు ఒడ్డేందుకు కోహ్లీ సేన తీవ్రంగా శ్రమిస్తుంది. 
 
ఈ మ్యాచ్ జోహాన్నెస్ బర్గ్‌లోని వాండరర్స మైదానంలో ప్రారంభంకానుంది. సఫారీ పిచ్‌లు ప్రధానంగా పేస్‌కు సహకరిస్తాయన్న విషయం తెల్సిందే. సహజంగా ఆతిథ్య జట్టు ఆధిక్యం ఉంటుంది. కానీ, తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన సెంచూరియన్ పార్కులో భిన్నపరిస్థితి కనిపించింది. సౌతాఫ్రికా పేసర్ల కంటే భారత పేసర్లే అద్భుతంగా రాణించారు. పిచ్ పరిస్థితులను బాగా సద్వినియోగం చేసుకున్న భారత పేసర్లు సఫారీల వెన్ను విరిచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments