Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టు క్రికెట్‌లో చోటు ఇవ్వట్లేదు.. కోహ్లీపై అలిగిన రోహిత్ శర్మ

సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఆడే జట్టులో తనకు చోటు ఇవ్వకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అలిగినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:15 IST)
సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో ఆడే జట్టులో తనకు చోటు ఇవ్వకపోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అలిగినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.


అంతేగాకుండా రోహిత్ శర్మ, కోహ్లీల మధ్య విబేధాలు తలెత్తినట్లు ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో చర్చ మొదలైంది. టెస్ట్ జట్టుల్లో తనకు చోటు ఇవ్వకపోవడంతో కోహ్లీపై రోహిత్ అలిగాడు. 
 
ఇందులో భాగంగా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని రోహిత్‌ అన్‌ఫాలో చేశాడని సమాచారం. దీనికి కారణం కూడా బలంగానే ఉండడంతో చర్చకు తెరపడడం లేదు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పాలంటూ ఇద్దరినీ ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతున్నా.. అటు రోహిత్ కానీ, ఇటు కోహ్లీ కానీ ఏమాత్రం స్పందించట్లేదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments