Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ మా జట్టుకు రావాలి.. ముంబైతో మాట్లాడుతాం..?

సెల్వి
గురువారం, 11 ఏప్రియల్ 2024 (17:32 IST)
ఐపీఎల్-17వ సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. ట్రెండింగ్‌లో వున్న హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది. ఆపై హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. 
 
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా అసంతృప్తిలో వున్నారు. ఓ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఇచ్చిన సలహాను హార్దిక్ పాండ్యా నిర్లక్ష్యం చేయడం వివాదాస్పదమైంది. ఈ వివాదం గురించి రోహిత్, హార్దిక్ ఇప్పటివరకు సరైన వివరణ ఇవ్వలేదు. రోహిత్‌ను ఇలా అవమానించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వేరొక జట్టులోకి వెళ్లే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోచ్ జస్టిన్ లెంగర్.. "రోహిత్ శర్మ మా జట్టుకు రావాలి. ముంబై జట్టుతో మాట్లాడుతాము" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

తర్వాతి కథనం
Show comments