Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. మూడు వేల పరుగులతో..

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (15:21 IST)
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో మూడు వేల పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన 3వ ప్లేయర్‌గా నిలిచాడు. 108 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ అందుకున్నాడు. 
 
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ కూడా చేరాడు. 
 
టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఎక్కువ పరుగులు చేసి నెంబర్ వన్ స్థానంలో విరాట్ కోహ్లీ (3227) ఉండగా.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(3115) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానానికి రోహిత్ శర్మ చేరుకున్నాడు. కాగా, టీ20లలో 4 సెంచరీలు చేసింది రోహిత్ మాత్రమే. ఇక 23 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments