Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. మేం వచ్చాం.. ఉప్పల్‌కి రండి..

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (19:47 IST)
ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా టీమ్ ఇటీవల షేర్ చేసిన వీడియోలో, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడాడు. "మేం వచ్చాం.. ముంబై ఇండియన్ ఫ్యాన్స్.. ఉప్పల్‌కి రండి" అంటూ తెలుగులో అభిమానులను పలకరించారు రోహిత్ శర్మ. ఈ వీడియోకు భారీ షేర్లు వచ్చాయి. ముంబై మనిషి అయినా తెలుగులో రోహిత్ శర్మ అద్భుతంగా మాట్లాడాడని తెలుగు జనం కితాబిస్తున్నారు. 
 
ఇకపోతే.. ఈ స్టార్ క్రికెటర్‌కు హైదరాబాద్, విశాఖపట్నంలలో బంధువులు ఉన్నారు. దీంతో తెలుగు మాట్లాడే సమాజంతో ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి మరియు ఈ గేమ్‌లో విజేత ఆరు పాయింట్లతో పట్టికలో ముందుకు సాగుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments