Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో కోత.. కాస్త తగ్గండి గురూ..

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (14:58 IST)
ఐపీఎల్ సిరీస్‌లో భాగంగా చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
 
227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు ద్వయం ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ లక్ష్యానికి చేరువైంది. అయితే ఎప్పటిలాగే సోదప్పి విజయానికి చేరువగా వెళ్లి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
 
వీరిలో ఒకరిగా ఆడిన చెన్నై జట్టు శివమ్ దూబే ఔటయ్యాక దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఇది ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధమని కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.
 
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి అతని మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించబడింది. కేవలం ఆరు పరుగులు చేసిన కోహ్లీ, కోడ్‌లోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు దోషిగా తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments