ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:49 IST)
KL Rahul
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టులో భారత ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 126పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లార్డ్స్ మైదానంలో ఇండియా ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. దాదాపు 69ఏళ్ల తర్వాత ఇంతటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర తిరగరాసారు. గురువారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన భారత్ కి అరుదైన ఘనతని అందించింది.
 
ఐదు సిరీస్ ల పర్యటనలో లార్డ్స్ మైదానంలో రెండవ మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, బౌలింగ్ ఎంచుకుని, భారత జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. మొదటి వికెట్ కు 126పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 126పరుగుల వద్ద రోహిత్ శర్మ (83) ఔటయ్యాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకుని దూసుకుపోతున్నాడు. ఆట ముగిసే సమయాన్నికి 3వికెట్లు కోల్పోయి 276పరుగులు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను వేధిస్తున్న అల్లుడు.. అడిగేందుకు వెళ్లిన మామ హత్య

భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు.... ఎందుకని?

కోతులను బ్యాగులో పెట్టి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చాడు.. చివరికి?

సరిగా చదవడం లేదని అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్

నా పరువు తీస్తున్నారు... వారిపై చర్యలు తీసుకోండి : ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన పవర్ స్టార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments