Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ.. కేలండ‌ర్ ఇయ‌ర్‌లో 15 టీ20 విజ‌యాలు

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (17:39 IST)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు. ఒక ఏడాదిలో టీమిండియాను అత్య‌ధిక టీ20 మ్యాచ్‌లలో గెలిపించిన కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. ఇప్ప‌టిదాకా ఈ రికార్డు మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. ఈ రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేశాడు. 
 
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా బుధ‌వారం జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇకపోతే... 2016లో ఒకే ఏడాదిలో 15 టీ20 మ్యాచ్‌లలో టీమిండియాను ధోనీ గెలిపించాడు. 
 
ఇటీవ‌లే ఆస్ట్రేలియాలో ముగిసిన టీ20 సిరీస్‌లో చివ‌రి మ్యాచ్‌లో టీమిండియాకు ద‌క్కిన విజ‌యం రోహిత్ శ‌ర్మ‌ను ఈ విష‌యంలో ధోనీ స‌ర‌స‌న చేర్చింది. ఆస్ట్రేలియాతో చివ‌రి మ్యాచ్‌లో విజ‌యంతో హిట్ మ్యాన్ ఖాతాలో కూడా కేలండ‌ర్ ఇయ‌ర్‌లో 15 టీ20 విజ‌యాలు న‌మోదయ్యాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments