Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ర సాయంతో అడుగు తీసి అడుగు వేస్తున్న రిషబ్ పంత్

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (20:21 IST)
ఇటీవల పెను ప్రమాదానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రిలీజ్ చేశాడు. గత నెల26వ తేదీన ఈ ఆటగాడి మోకాలికి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. 
 
గత యేడాది డిసెంబరు 30వ తేదీన రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రూర్కీ  సమీపంలో పెను ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో పంత్ తాజాగా త‌న ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు. క‌ర్ర సాయంతో న‌డుస్తున్న ఫొటోల్ని అత‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'ఒక అడుగు ముంద‌ుకు. ఒక అడుగు బ‌లంగా. ఒక అడుగు మ‌రింత మెరుగ్గా' అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ రాశాడు. కారు యాక్సిడెంట్‌కు గురైన‌ త‌ర్వాత పంత్ సోష‌ల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments