వరల్డ్ కప్ స్టాండ్ బై లిస్టులో పంత్... ఎవరికి దెబ్బ తగిలితే వాళ్ల ప్లేసులో...

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:02 IST)
ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేసారు. ఈ టీమ్‌లో అంబటి రాయుడు, అలాగే రిషబ్ పంత్ పేర్లు ఎంపిక చేయలేదు. అయితే వీరిని ఎంపిక చేయకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలో ఈ ఇద్ద‌రి ప్లేయ‌ర్ల‌ను వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం స్టాండ్‌బైగా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
వీరితో పాటు పేస్ బౌల‌ర్ న‌వ్‌దీప్ సైనీ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. మే 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్ కోసం ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను బ్యాక‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఎవ‌రైనా ప్లేయ‌ర్ గాయ‌ప‌డితే, వారి స్థానంలో ఈ ముగ్గురిలో ఒక‌రు వెళ్తార‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments