Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ షా అదుర్స్- 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (18:49 IST)
స్టార్ క్రికెటర్ పృథ్వీ షా భారత జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్నేళ్లుగా దేశవాళీ పోటీల్లో అద్భుతంగా ఆడుతున్న పృథ్వీ షా.. భారత జట్టులో చోటు దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. 
 
కాగా, పృథ్వీ షా బుధవారం నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో సోమర్‌సెట్‌తో జరిగిన వన్డే కప్ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున 129 బంతుల్లో డబుల్ సెంచరీతో తన సత్తా చాటాడు.

పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు చేయడంతో నార్తాంప్టన్‌షైర్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ అత్యధిక స్కోరు ఇదే. లిస్ట్-ఎ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఆరవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments