Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాను ఓడిస్తే.. ఢాకాకు వెళ్లి ఒక క్రికెటర్‌తో డేట్‌కు వెళ్తా..?

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (18:38 IST)
Pakistani Actress
అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ ఓటమిని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్ జరుగబోతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ ఒక బోల్డ్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
టీమిండియాపై బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ఆకాంక్షించింది. భారత్‌ జట్టును ఓడిస్తే తాను ఢాకాకు వెళ్లి ఒక క్రికెటర్‌తో డేట్‌కు వెళ్తానని చెప్పింది. 
 
గత శనివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ 2023లో జరిగిన పోరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టును భారత్ చిత్తు చేసింది. రోహిత్ శర్మ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే ఓడిపోయినప్పటికీ, టోర్నమెంట్‌లో ఎక్కువ దూరం వెళ్లగలగడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కానిస్టేబుల్.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments