Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్‌లో నేడు.. మరో సూపర్‌ ఫైట్‌కు సర్వం సిద్ధం

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (08:34 IST)
దుబాయ్ వేదికగా ఆసియా క్రికెట్ టోర్నీ సాగుతోంది. లీగ్ దశ పోటీలు ముసిగిపోగా, సూపర్-4 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మరోమారు తలపడుతున్నాయి. లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడగా, చివరి ఓవర్‍‌ వరకు సాగిన ఉత్కంఠ ఫోరులో రోహిత్ సేన విజయభేరీ మోగించింది. దుబాయ్ వేదికగా ఈ కీలక మ్యాచ్ జరుగనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ భారత్, పాకస్థాన్ మ్యాచ్ అంటేనే క్రీడా ప్రేక్షకులపైనే కాకుండా క్రీడాకారులపైనా ఒత్తిడి ఉంటుందన్నారు. ఈ ఒత్తిడి తమపై ఎంతలా ఉంటుందో అంతే స్థాయిలో భారత ఆటగాళ్లపైనా ఉంటుందని చెప్పారు. 
 
అయితే మ్యాచ్ ఆడుతున్నది హాంకాంగా లేకా శ్రీలంకనా లేక భారతా అనే విషయాన్ని చూడొద్దని తమ ఆటగాళ్లకు చెప్పానని తెలిపారు. పైగా ఇది బ్యాటుకు, బంతికి మధ్య జరిగే సమరమన్నారు. భారత్‌తో మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిపై ఒత్తిడితో పాటు అమితమైన ఆసక్తి ఉండటం సహజమని, అయితే, తాము నిబ్బరంగా, ప్రశాంతంగా మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments