Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెరెనా విలియమ్స్ పోరు ముగిసింది.. ఓటమితో వీడ్కోలు

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (16:06 IST)
Serena Williams
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పోరు ముగిసింది. శనివారం ఉదయం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా తొమ్జనోవిచ్చేతిలో పోరాడి ఓడిపోయింది. 
 
ఈ టోర్నీతో కెరీర్‌ను ముగిస్తానని సెరెనా గతంలోనే ప్రకటించింది. దాంతో, సుదీర్ఘ, అత్యంత విజయవంతమైన కెరీర్ కు సెరెనా ఓటమితో వీడ్కోలు చెప్పినట్లైంది. 
 
మ్యాచ్ ముగిసిన తర్వాత "రిటైర్మెంట్‌పై పునరాలోచన చేస్తారా?" అని కోర్టులో వ్యాఖ్యాత ప్రశ్నించినప్పుడు.. ‘నేను అలా అనుకోవడం లేదు, కానీ మీకు ఎప్పటికీ తెలియదు’ అని సమాధానం ఇచ్చింది. తన సుదీర్ఘ కెరీర్లో సెరెనా 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments