Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆటగాళ్ల పరువు తీసిన ఆ దేశ మాజీ ఆటగాళ్లు...

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (15:30 IST)
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ జట్టు ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. కేవలం నాలుగు విజయాలను మాత్రమే దక్కించుకుంది. ముఖ్యంగా, క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో ఓడిపోవడం పాకిస్థాన్ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడానికి ఏకైక కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, షోయబ్ మాలిక్‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ప్రపంచ కప్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు కంటే ఆప్ఘనిస్థాన్ క్రికెట్ ఆటగాళ్ళు మైదానంలో బాగా రాణించారని చెప్పారు. తమ జట్టు ఆడిన 9 మ్యాచ్‌లలో నాలుగింటిలో మాత్రమే గెలిచారని చెప్పారు. తమ కంటే కూడా ఆప్ఘనిస్థాన్ బాగా ఆడిందని ప్రశంసిచాడు. వసీం అక్రమ్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. ఆప్ఘనిస్థాన్ చాలా బలంగా కనిపించిందని చెప్పారు. పైగా, తమ జట్టు తీరికలేకుండా క్రికెట్ ఆడుతుండటం వల్ల కుర్రాళ్లు కొంత అలసిపోయి ఉండొచ్చని, అందుకే ప్రపంచ కప్‌లో రాణించలేక పోయారన్నారు. ఏది ఏమైనా ఆప్ఘనిస్థాన్ జట్టు చాలా బాగా ఆడిందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments