Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆటగాళ్ల పరువు తీసిన ఆ దేశ మాజీ ఆటగాళ్లు...

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (15:30 IST)
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ జట్టు ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. కేవలం నాలుగు విజయాలను మాత్రమే దక్కించుకుంది. ముఖ్యంగా, క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో ఓడిపోవడం పాకిస్థాన్ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడానికి ఏకైక కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు వసీం అక్రమ్, షోయబ్ మాలిక్‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ప్రపంచ కప్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ జట్టు కంటే ఆప్ఘనిస్థాన్ క్రికెట్ ఆటగాళ్ళు మైదానంలో బాగా రాణించారని చెప్పారు. తమ జట్టు ఆడిన 9 మ్యాచ్‌లలో నాలుగింటిలో మాత్రమే గెలిచారని చెప్పారు. తమ కంటే కూడా ఆప్ఘనిస్థాన్ బాగా ఆడిందని ప్రశంసిచాడు. వసీం అక్రమ్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. ఆప్ఘనిస్థాన్ చాలా బలంగా కనిపించిందని చెప్పారు. పైగా, తమ జట్టు తీరికలేకుండా క్రికెట్ ఆడుతుండటం వల్ల కుర్రాళ్లు కొంత అలసిపోయి ఉండొచ్చని, అందుకే ప్రపంచ కప్‌లో రాణించలేక పోయారన్నారు. ఏది ఏమైనా ఆప్ఘనిస్థాన్ జట్టు చాలా బాగా ఆడిందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

తర్వాతి కథనం
Show comments