Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్సీ ముణ్నాళ్ల ముచ్చటే.. అయినా బాధలేదు.. రోహిత్ శర్మ

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (13:40 IST)
బంగ్లాదేశ్‌తో ట్వంటీ-20 సిరీస్ కోసం నాయకత్వపు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఒక మ్యాచ్ అయినా వంద మ్యాచ్‌లు అయినా జట్టును లీడ్ చేయడం గొప్ప గౌరవం అంటున్నాడు. ముణ్నాళ్ల ముచ్చటైనా... తనకెలాంటి బాధలేదని చెప్పాడు. వన్టే క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించాలని చాన్నాళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంలో తనను లాగవద్దన్నాడు. 
 
జట్టుకు అవసరమైన ప్రతిసారి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్సీ అనేది మన చేతుల్లో ఉండదన్నాడు. ఆట నేర్చుకునేటపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని రోహిత్ తెలిపాడు. కోహ్లీకి తన మద్దతు ఉంటుందని వెల్లడించాడు. కానీ టీమిండియాకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని.. కానీ కెప్టెన్సీ గురించి మాత్రం ఎక్కువ ఆలోచించనని చెప్పాడు.

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments