Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత రికార్డులకు ప్రపంచ కప్ వేదిక కారాదు : సహచరులకు రోహిత్ శర్మ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2023 (14:46 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ వన్డే క్రికెట్ టోర్నీ వ్యక్తిగత రికార్డులకు వేదిక కారాదని తన సహచరులకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వన్డే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచన చేయొద్దని కోరారు. వ్యక్తిగత రికార్డులకు ఇది వేదిక కాదని వివరించారు. సమిష్టిగా జట్టును విజయతీరాలకు చేర్చాలని కోరారు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించడంపైనే ఆటగాళ్లంతా దృష్టి పెట్టాలని కోరారు. 
 
మరోవైపు, చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేశారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో ఒత్తిడి ఉండడం సహజమేనని చెప్పారు. అయితే, వాటిని ఎదుర్కొని నిలిచే సత్తా టీమిండియాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతీ సభ్యుడూ ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొని వచ్చిన వారేనని వివరించారు. ఫస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో ఆడాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వివరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments