Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్లతో తిరుమల మెట్లెక్కిన క్రికెట్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డి

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (12:28 IST)
Nitish Kumar Reddy
తెలుగు స్టార్ నితీష్ కుమార్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున తిరుమల ఆలయాన్ని సందర్శించారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి వేంకటేశ్వర అనుగ్రహం కోసం నితీష్ కాలినడకన తీర్థయాత్ర చేసి, మోకాళ్లపై ఆలయ మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా తన తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
కాగా గత సంవత్సరం, నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించాడు. ఇది భారత క్రికెట్ జట్టులో అతనికి స్థానం సంపాదించి పెట్టింది.

టి-20 మ్యాచ్‌లలో రాణించే యువ తెలుగు క్రికెటర్ తరువాత భారతదేశం ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో నితీష్ భారతదేశానికి రెండవ అత్యధిక రన్-స్కోరర్‌గా అవతరించాడు. ఐదు వికెట్లు సాధించి తన ప్రతిభను చాటాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments