Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీపై నిషేధం తప్పదా? అంపైర్‌తో 4 నిమిషాలు..?

Webdunia
బుధవారం, 24 మే 2023 (13:38 IST)
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో అంపైర్‌తో వాగ్వివాదానికి ధోనీ దిగడం ఆ జట్టుకు పెద్ద కష్టం తెచ్చిపెట్టేలా వుంది. అంపైర్‌తో వాగ్వివాదానికి దిగడం ద్వారా నాలుగు నిమిషాల సమయాన్ని వృధా చేశాడు. ఈ విషయాన్ని రిఫరీ సీరియస్‌గా తీసుకున్నారు. 
 
అంతేగాకుండా జరిమానా లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం వుందని తెలుస్తోంది. మే 28వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న తుది పోరులో లక్నో, గుజరాత్ లేదా ముంబైతో చెన్నై తలపడే అవకాశం వుంది. కానీ ఫైనల్‌కు ముందు చెన్నైకి బిగ్ షాక్ ధోనీ వల్ల తప్పేలా లేదు. 
 
ధోనీపై నిషేధంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిషేధం కొనసాగితే.. కీలకమైన మ్యాచ్‌కు మహీ దూరం అయితే చెన్నైకి గట్టి ఎదురు దెబ్బేనని చెప్పుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments