Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచి ఆస్పత్రిలో ధోనీ తల్లిదండ్రులు... చెన్నైలో ధోనీ!

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:19 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధోనీ తల్లి దేవ‌కీ దేవి, తండ్రి పాన్ సింగ్‌ల‌కు కాస్త నలతగా ఉండటంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. 
 
ఈ ఫలితాల్లో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇద్ద‌రినీ రాంచీలోని ప‌ల్స్ అనే సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేశారు. ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. 
 
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌కు అత‌డు సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌తేడాది ఐపీఎల్ త‌ర్వాత ధోనీ నాలుగైదు నెల‌ల పాటు త‌న కుటుంబంతోనే గ‌డిపాడు. 14వ సీజ‌న్ కోసం మార్చిలో మరోసారి చెన్నై టీమ్‌తో క‌లిశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments