Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచి ఆస్పత్రిలో ధోనీ తల్లిదండ్రులు... చెన్నైలో ధోనీ!

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (11:19 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధోనీ తల్లి దేవ‌కీ దేవి, తండ్రి పాన్ సింగ్‌ల‌కు కాస్త నలతగా ఉండటంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. 
 
ఈ ఫలితాల్లో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇద్ద‌రినీ రాంచీలోని ప‌ల్స్ అనే సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ చేశారు. ప్ర‌స్తుతం వీళ్లిద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. 
 
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ప్ర‌స్తుతం ముంబైలో ఉన్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌కు అత‌డు సిద్ధ‌మ‌వుతున్నాడు. గ‌తేడాది ఐపీఎల్ త‌ర్వాత ధోనీ నాలుగైదు నెల‌ల పాటు త‌న కుటుంబంతోనే గ‌డిపాడు. 14వ సీజ‌న్ కోసం మార్చిలో మరోసారి చెన్నై టీమ్‌తో క‌లిశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments