అవును.. యువీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అందుకే మార్పించా: ధోనీ

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (17:52 IST)
టీమిండియా 2011లో వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై ప్రపంచ కప్ కొట్టిన తరుణాన్ని అప్పటి కెప్టెన్ ధోనీ గుర్తు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఆ జట్టులోకి రావాల్సిన స్థానానికి తాను రావడంపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమని చెప్పాడు. 
 
శ్రీలంక బౌలర్లలో చాలామంది చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఐపీఎల్‌లో బౌలింగ్ చేసినవారే. ఆ అనుభవంతో ధీటుగా ఎదుర్కోవచ్చుననే ఆలోచనతో.. మేనెజ్‌మెంట్‌కు చెప్పి యువరాజ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయమన్నానని.. అందుకు వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పాడు. 
 
లంకేయులతో ఐపీఎల్ ఆడిన అనుభవాన్ని పెట్టే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేశానని చెప్పాడు. శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ధోనీ ఫినిషింగ్ షాట్ కొట్టి 3 దశాబ్ధాల తర్వాత భారత్‌కు వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

తర్వాతి కథనం
Show comments