Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్, ఆసీస్ టూర్.. మళ్లీ జట్టులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (17:55 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లకు గాను వన్డే, టీ20 జట్లలో స్థానం దక్కించుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ కివీస్, ఆసీస్‌ జట్లతో ఆడే ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది. అయితే యంగ్ వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ ను వన్డే స్క్వాడ్ నుంచి తప్పించారు. 
 
ఇక ఆస్ట్రేలియా, కివీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, కేదార్ జాధవ్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ షమీలు బరిలోకి దిగుతారు. 
 
అలాగే ట్వంటీ-20ల్లో కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, కేదార్ జాధవ్, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్‌లు వుంటారని బీసీసీఐ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments