Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భారత్'గా దేశం పేరు.. మహేంద్ర సింగ్ ధోనీ మద్దతిస్తున్నారా?

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (20:09 IST)
దేశం పేరును 'భారత్'గా మార్చే విషయానికి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనీ దానికి మద్దతుగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కూల్ కెప్టెన్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌లో, 'నేను భారతీయుడిగా ఉండటానికి ఆశీర్వదించబడ్డాను' అనే క్యాప్షన్ ఇస్తూ పోస్టు చేశారు. ఇందులో వాస్తవం ఏమిటంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన ప్రొఫైల్ చిత్రంగా దీన్ని పోస్ట్ చేశారు. 
 
ఈ ఫోటోకు పలు అర్థాలు పోస్టు చేస్తూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ధోనీ భారత్ అని దేశం పేరు మారే అంశంపై మద్దతిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే.. ఆగస్టు 15 నుంచి ధోనీ తన ఇన్‌స్టా ఫోటోను మార్చకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో ప్రీమియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2025

Nara Lokesh: ప్రధాని మోదీతో 45 నిమిషాల పాటు భేటీ అయిన నారా లోకేష్

Mumbai On High Alert: ముంబైలో 400 కిలోల ఆర్డీఎక్స్‌, వాహనాల్లో వాటిని అమర్చాం.. హై అలెర్ట్

రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

భర్త సమోసా తీసుకురాలేదని భార్య గొడవ.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

తర్వాతి కథనం
Show comments