Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో మరో ఘనత సాధించిన మిస్టర్ కూల్ ధోనీ

Webdunia
మంగళవారం, 30 మే 2023 (14:03 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లను తన కెప్టెన్సీలో సాధించిన ధోనీ.. ఐపీఎల్ టోర్నీలో ఏకంగా 250 మ్యాచ్‌లు ఆడిగిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరపున ఆడాడు. కొంతకాలం రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కూ ప్రాతినిథ్యం వహించాడు. 
 
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ క్రికెటర్ 243 మ్యాచ్‌లు ఆడి రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ 177 మ్యాచ్‌లతో కొనసాగుతున్నాడు. అలాగే, ఐపీఎల్ సీజన్‌‍లో ఐదు టైటిళ్లను గెలిచిన సారథిగా రోహిత్‌ శర్మ రికార్డును ధోనీ సమం చేశాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments