Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో మరో ఘనత సాధించిన మిస్టర్ కూల్ ధోనీ

Webdunia
మంగళవారం, 30 మే 2023 (14:03 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్లను తన కెప్టెన్సీలో సాధించిన ధోనీ.. ఐపీఎల్ టోర్నీలో ఏకంగా 250 మ్యాచ్‌లు ఆడిగిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరపున ఆడాడు. కొంతకాలం రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌కూ ప్రాతినిథ్యం వహించాడు. 
 
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ క్రికెటర్ 243 మ్యాచ్‌లు ఆడి రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ 177 మ్యాచ్‌లతో కొనసాగుతున్నాడు. అలాగే, ఐపీఎల్ సీజన్‌‍లో ఐదు టైటిళ్లను గెలిచిన సారథిగా రోహిత్‌ శర్మ రికార్డును ధోనీ సమం చేశాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

తర్వాతి కథనం
Show comments