Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఆటగాళ్ళలో ధోనీ ఏడోవాడు...

భారత ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఏడోవాడుగా రికార్డు పుటలకెక్కాడు. తాజాగా, భారత్ ‌- న్యూజిలాండ్‌ మధ్య పుణెలో జరిగిన రెండో వన్డేలో క్యాచ్‌ ద్వారా ధోనీ సొంతగడ్డపై 200 క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా గుర్తిం

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (11:24 IST)
భారత ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఏడోవాడుగా రికార్డు పుటలకెక్కాడు. తాజాగా, భారత్ ‌- న్యూజిలాండ్‌ మధ్య పుణెలో జరిగిన రెండో వన్డేలో క్యాచ్‌ ద్వారా ధోనీ సొంతగడ్డపై 200 క్యాచ్‌లు సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అతడు మరో మైలురాయిని అందుకున్నాడు. 
 
రెండో వన్డేలో ధోనీ 21 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోనీ సాధించిన ఫోర్ల సంఖ్య 752కు చేరింది. భారత్‌ తరపున అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ ఏడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు వరుసలో మాస్టర్‌‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ అత్యధికంగా 2,016 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, సెహ్వాగ్‌ (1,132), గంగూలీ (1,122), ద్రవిడ్‌ (950), యువరాజ్‌ సింగ్‌ (908), కోహ్లీ (830)లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments