Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో మరోసారి ఫిక్సింగ్ ఉదంతం.. సిరాజ్‌కు ఫోన్‌చేసి?

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (15:55 IST)
ఐపీఎల్‌లో మరోసారి ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి సిరాజ్‌కు ఫోన్‌చేసి జట్టులోని అంతర్గత విషయాలు చెబితే భారీ మొత్తంలో డబ్బులిస్తామంటూ ఎర చూపాడని ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ విషయాన్ని సిరాజ్ బీసీసీఐ, అవినీతి నిరోధక విభాగానికి తెలిపాడు. దీంతో బిసిసిఐ వేగంగా చర్యలు చేపట్టింది. సిరాజ్‌ను సంప్రదించింది బుకీ కాదు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ హైదరాబాద్‌ డ్రైవర్‌ అని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే అతడు బెట్టింగ్ ద్వారా చాలా డబ్బును పోగొట్టుకున్నాడని బీసీసీఐ అధికారులు తెలిపారు. 
 
సిరాజ్‌ ఇచ్చిన సమాచారంతో తక్షణమే చర్యలు తీసుకున్నామని.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వ్యక్తిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారని బీసీసీఐ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం