Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై కరోనా పంజా.. 10మంది క్రికెటర్లకు పాజిటివ్

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (19:46 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై కరోనా పంజా విసిరింది. పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాపిద్ అఫ్రిది ఇప్పటికే కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ పర్యటనకు ముందే పాకిస్థాన్ జట్టుకు గట్టిదెబ్బ తగిలినట్లైంది. ఆటగాళ్లంతా వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. సోమవారం ముగ్గురు కరోనా బారినపడ్డారు. 
 
తాజాగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం హైదర్ అలీ, హారిస్ రవుఫ్, షాదబ్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఇవాళ ఫకార్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కషీఫ్ భట్టి, మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ హస్నేన్, మహమ్మద్ రిజ్వాన్, వాహబ్ రియాజ్‌కు కూడా కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది. ఫలితంగా 10మంది క్రికెటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కానీ కరోనా సోకిన పాకిస్థాన్ క్రికెటర్లలో ఎలాంటి కరోనా లక్షణాల్లేవ్. 
 
త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో జట్టు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేసింది పీసీబీ. ఈ పరీక్షల్లో ఇప్పటి వరకు 10మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన పీసీబీ అధికారులు వారితో సన్నిహితంగా మెలిగిన వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

తర్వాతి కథనం
Show comments