Webdunia - Bharat's app for daily news and videos

Install App

CSK మ్యాచ్ కోసం టికెట్ బుకింగ్, స్టేడియం కెపాసిటి 35 వేలు, ఎదురుచూస్తున్నవారు 3,00,000

ఐవీఆర్
సోమవారం, 18 మార్చి 2024 (18:43 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. చెన్నైలో CSKvsRCB తొలి మ్యాచ్ మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు CSKtickets కోసం అభిమానులు ఎగబడుతున్నారు. టిక్కెట్ కోసం ఆన్ లైన్ బుకింక్ ఓపెన్ చేసి చూస్తే కళ్లి బైర్లు కమ్ముతున్నాయి.

స్టేడియం కెపాసిటీ సుమారు 35 వేలు, పబ్లిక్ టిక్కెట్లు 20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్నీ అమ్ముడుపోయిన తర్వాత, కనీసం ఒక్క టిక్కెట్టు తీసుకోవడానికి 3 లక్షల మంది క్యూలో ఉన్నారంటే పరిస్థితి ఎంత క్రేజీగా వున్నదో అర్థం చేసుకోవచ్చు.
 
మొత్తమ్మీద ఈసారి అన్ని ఐపీఎల్ మ్యాచులకు కాసుల వర్షం కురుస్తాయని ఈ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. మీరు ఓసారి చూడండి ఈ పరిస్థితి ఏమిటో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments