Webdunia - Bharat's app for daily news and videos

Install App

cricket match: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన వ్యక్తి.. ఎక్కడంటే?

సెల్వి
సోమవారం, 30 డిశెంబరు 2024 (19:31 IST)
ముంబై సమీపంలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి సోమవారం మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ మరణించాడని, మృతుడు నలసోపరా నివాసి విజయ్ పటేల్‌గా గుర్తించామని పోలీసు అధికారి తెలిపారు. క్రిస్మస్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ ఆడుతూ రాత్రి 11:30 గంటలకు కుప్పకూలిపోయాడు. అతనికి గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారు. 
 
సీపీఆర్ ద్వారా అతడిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గుండెపోటుతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో, ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో క్రికెట్ ఆడుతున్నప్పుడు 31 ఏళ్ల టెక్కీ గుండెపోటుతో మరణించాడు. బాధితుడు ఛాతీలో నొప్పి ఉన్నప్పటికీ ఆటను కొనసాగించాడు. అతను పరుగు తీస్తుండగా కుప్పకూలిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్‌లో పర్యాటకుల సందడి కనబడుతోంది

Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసిన వివాహిత.. తర్వాత?

రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

ఒంటిపై చేయివేశావో... నిన్ను 35 ముక్కలు చేస్తా.. శోభనం రాత్రి భర్తకు భార్య వార్నింగ్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments