Webdunia - Bharat's app for daily news and videos

Install App

WTA Final.. అశ్విన్ -జడేజాను వాడుకోండి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (11:39 IST)
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ నేటి నుంచి ఓవల్ మైదానంలో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై విజయం సాధించేందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. 
 
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సేవలను వినియోగించుకోవాలని సచిన్ పేర్కొన్నాడు.  ఓవల్ మైదానం మ్యాచ్ నడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కనుక స్పిన్నర్లకు కొంత మొగ్గు ఉంటుందని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
భారత బౌలర్లకు ఓవల్ చక్కని వేదికగా సచిన్ అభిప్రాయపడ్డాడు. ఇకపోతే.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. 
 
లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్లు ట్రోపీ కోసం పోటీపడుతున్నాయి. ఐదు రోజుల ఈ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు మొత్తం 38 లక్షల అమెరికన్ డాలర్లు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య

ఫేక్‌బుక్‌లో పరిచయం.. భోజనానికి పిలిచి యువతిపై లైంగికదాడి...

Chips: అమ్మా, నేను దొంగతనం చేయలేదు.. చిప్స్ ప్యాకెట్ కోసం అంత అవమానమా?

Miss World 2025: మిస్ వరల్డ్ 2025 పోటీల గ్రాండ్ ఫినాలే- సోనూసూద్‌కు ప్రత్యేక అవార్డ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

తర్వాతి కథనం
Show comments