Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడువేల పరుగుల మార్కును సాధించిన పుజారా.. సచిన్, ద్రవిడ్ సరసన నిలిచిపోయాడు..

విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో మూడు వేల పరుగుల మార్కుకు చేరిన టీమిండియా స్టార్ ప్లేయర్ పుజారా.. రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా మూడువేల పరుగుల ఘనతను సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా పుజారా ని

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (12:39 IST)
విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో మూడు వేల పరుగుల మార్కుకు చేరిన టీమిండియా స్టార్ ప్లేయర్ పుజారా.. రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా మూడువేల పరుగుల ఘనతను సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్‌లు కూడా 67 ఇన్నింగ్స్‌ల్లోనే మూడు వేల పరుగులు సాధించారు. ప్రస్తుత రికార్డుతో పుజారా సచిన్, రాహుల్ ద్రవిడ్ సరసన నిలిచిపోయాడు. 
 
కాగా ఇంగ్లండ్‌తో విశాఖలో జరిగే టెస్టు ద్వారా 67 ఇన్నింగ్స్ ఆడుతున్న పుజారాకు కెరీర్‌లో ఇది 40వ టెస్టు మ్యాచ్. ఈ క్రమంలోనే టెస్టుల్లో 9 సెంచరీలు, పది హాఫ్ సెంచరీలను పుజారా సాధించాడు. పుజారా, సచిన్, రాహుల్ ద్రవిడ్‌ల కంటే ముందు సెహ్వాగ్ 55 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో అజారుద్ధీన్ (64), గవాస్కర్ (66)లు ఉన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

తర్వాతి కథనం
Show comments