Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ‌భాష్... ఇండియ‌న్ ఉమెన్ క్రికెట్ టీం... 3-0 తేడాతో వ‌న్ డే సిరీస్ కైవ‌శం

విజ‌య‌వాడ‌: ఇండియ‌న్ క్రికెట్ మ‌హిళా విభాగం రికార్డు సృష్టించింది. 3-0 తేడాతో వ‌న్ డే ఇంట‌ర్నేష‌న్ క్రికెట్‌లో విజ‌యం సాధించింది. తొలిసారిగా ఏపీలోని మూల‌పాడులో అంత‌ర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు జ‌రిగాయి. ఇందులో దేశ‌,విదేశాల నుంచి క్రికెట్ జ‌ట్లు పాల్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (19:11 IST)
విజ‌య‌వాడ‌: ఇండియ‌న్ క్రికెట్ మ‌హిళా విభాగం రికార్డు సృష్టించింది. 3-0 తేడాతో వ‌న్ డే ఇంట‌ర్నేష‌న్ క్రికెట్‌లో విజ‌యం సాధించింది. తొలిసారిగా ఏపీలోని మూల‌పాడులో అంత‌ర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలు జ‌రిగాయి. ఇందులో దేశ‌,విదేశాల నుంచి క్రికెట్ జ‌ట్లు పాల్గొన్నాయి. 
 
ఫైన‌ల్లో వెస్ట్ ఇండీస్ జ‌ట్టుతో ఇండియ‌న్ జ‌ట్టు త‌ల‌ప‌డింది. మ‌న మ‌హిళా క్రికెట‌ర్లు అద్భుత‌మైన ఆట తీరు ప్ర‌ద‌ర్శించి, వెస్ట్ ఇండీస్ జ‌ట్టును 3-0 తేడాతో ఓడించారు. ఒన్ డే సిరీస్ క‌ప్పును కైవ‌శం చేసుకున్నారు.

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments