Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి : శ్రీలంక క్రికెటర్ అరెస్టు

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (15:33 IST)
ఓ రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు చనిపోయిన ఘటనలో శ్రీలంక యువ క్రికెటర్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రికెటర్ పేరు కుశాల్ మెండీస్ (25). కొలంబో శివారు ప్రాంతం పనాదురాలో ఓ వృద్ధుడు (64) సైకిల్‌పై వెళుతుండగా, అటుగా కారులో వచ్చిన కుశాల్ మెండిస్ ఆ వృద్ధుడి సైకిల్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వృద్ధుడు చనిపోయాడు. 
 
ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగింది. కుశాల్ మెండిస్ గత కొంతకాలంగా శ్రీలంక జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 44 టెస్టులు, 76 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే శ్రీలంకలో లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సాధన చేసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి కారకుడైనట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం మెండిస్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments