Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ : కివీస్ రెక్కలు విరిచిన కుల్దీప్ యాదవ్

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (16:44 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కివీస్ జట్టును భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టాడు. సరైన సమయంలో వికెట్లు తీసి భారత జట్టు శిబిరంలో ఆనందం నింపాడు. 
 
ఓ దశలో పది ఓవర్లలో వికెట్ నష్టానికి 69 పరుగులు చేసి పటిష్టమైనస్థితిలో ఉంది. ఆ సమంయలో కుల్దీప్ యావద్ విజృంభించి రెండు వికెట్లు తీశాడు. తొలుత ధాటిగా ఆడుతున్న రచిన్ రవీంద్ర (37)ను ఔట్ చేసిన కుల్దీప్.. తన తర్వాత ఓవర్‌లో అత్యంత కీలకమైన కేన్ విలియమ్సన్ (11) వికెట్‌ను నెలకూల్చాడు. దీంతో కివీస్ దూకుడుకు కళ్లెంపడింది. 
 
ప్రస్తుతం కివీస్ జట్టు  37 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఇందులో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్రా 37, కేన్ విలియమ్సన్ 11, మిచెల్ 33 (నాటౌట్), లాథమ్ 14, ఫిలిప్స్ 18 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జడేజాలు ఒక్కో వికెట్ తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

తర్వాతి కథనం
Show comments