Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరారేలో వన్డే సిరీస్.. కెప్టెన్సీపై ఫైర్ అయిన మహ్మద్ కైఫ్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (13:48 IST)
జింబాబ్వేతో రేపటి నుంచి హరారేలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నట్టు తొలుత సెలక్టర్లు ప్రకటించారు. కేఎల్ రాహుల్ కరోనా బారినపడడంతో తొలుత అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. అయితే, ఆ తర్వాత కరోనా నుంచి కోలుకుని ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. 
 
అంతేకాదు, తొలుత ధావన్‌కు కెప్టెన్సీని కట్టబెట్టిన సెలక్టర్లు ఇప్పుడు అతడిని తప్పించి రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. దీనిపై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించాడు. ఇది సరైన పద్ధతి కాదని సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments