Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరారేలో వన్డే సిరీస్.. కెప్టెన్సీపై ఫైర్ అయిన మహ్మద్ కైఫ్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (13:48 IST)
జింబాబ్వేతో రేపటి నుంచి హరారేలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నట్టు తొలుత సెలక్టర్లు ప్రకటించారు. కేఎల్ రాహుల్ కరోనా బారినపడడంతో తొలుత అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. అయితే, ఆ తర్వాత కరోనా నుంచి కోలుకుని ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. 
 
అంతేకాదు, తొలుత ధావన్‌కు కెప్టెన్సీని కట్టబెట్టిన సెలక్టర్లు ఇప్పుడు అతడిని తప్పించి రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. దీనిపై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించాడు. ఇది సరైన పద్ధతి కాదని సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments