Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 వేడుకలో కియారా డ్యాన్స్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (08:47 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఆమె ఇటీవలే ఆమె నటించిన షేర్షా, జుగ్‌జగ్ జీయో చిత్రాలకు వరుసగా 'ఉత్తమ నటి'  'పెర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను అందుకుంది.
 
ఇటీవలే తన ప్రియుడు-షేర్షా సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళా ప్రీమియర్ లీగ్ 2023లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కోసం ఆమె సిద్ధం అవుతోంది. 
 
ముంబైలో జరిగే క్రీడా కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనుంది. బీసీసీఐ నిర్వహించే మహిళల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో కియారా  డ్యాన్స్ కోసం ఆమె అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4, 2023 నుండి ముంబైలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments