Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్ అవుట్.. మహీకి షాక్

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:37 IST)
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్… మహేంద్ర సింగ్ ధోనికి దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మహేంద్రసింగ్ ధోని అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్‌ను తొలగించింది ట్విట్టర్. మహేంద్ర సింగ్ ధోని తన ట్విట్టర్‌ను ఎక్కువ రోజుల వాడటం లేదని అంటే యాక్టివ్‌గా అకౌంటు లేదని వెల్లడించింది ట్విట్టర్.
 
ఈ కారణంగానే ధోనీ ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్ తొలగించబడిందని స్పష్టం చేసింది ట్విట్టర్. మహేంద్రసింగ్ ధోనీ చివరి సారిగా 2021 జనవరి 8 న ట్వీట్ చేశారని కూడా తెలిపింది. అంతేకాదు 2018 నుండి మహేంద్రసింగ్ ధోని ట్విట్టర్‌లో చాలా తక్కువ ట్వీట్ చేస్తున్నాడని… అసలు ట్విట్టర్ ఖాతా ను వాడటం లేదని స్పష్టం చేసింది. 
 
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ధోనికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి తొలగించామని క్లారిటీ ఇచ్చింది. కాగా 2 రెండు నెలల క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అకౌంటు బ్ల్యూ టిక్ ను తొలగించింది ట్విటర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

తర్వాతి కథనం
Show comments