Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ 15 సీజన్ పోటీలు

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (11:00 IST)
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్నాయి. మార్చి నెలాఖరులో ఈ పోటీలను నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఐపీఎల్ 15వ సీజన్ పోటీలను స్వదేశంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. 
 
ఐపీఎల్ 15వ సీజన పోటీలను స్వదేశంలోనే నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కరోనా కేసులు అదుపులోకి రానిపక్షంలో లీగ్‌ను మరో దేశానికి తరలించక తప్పదన్నారు. స్వదేశంలోనే ఈ పోటీలు జరగాలని అన్ని ఫ్రాంచైజల యాజమానులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. 
 
ఒక వేళ స్వదేశంలో ఈ పోటీలు నిర్వహిస్తే మాత్రం అన్ని ఫ్రాంచైజీలు కోరుకున్నట్టుగా వాటివాటి సొంత నగరాల్లో ఈ మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యంకాకపోవచ్చని తెలిపారు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆటగాళ్ళ భద్రత ముఖ్యమన్నారు. 
 
అందువల్ల మహారాష్ట్రలోని ముంబై, పూణెలలో పలు మైదానాలు ఉన్నందున, విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండానే కొత్త సీజన్‌లో పోటీలును ఆ మైదానాల్లోనే నిర్వహిచేలా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments