Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల తర్వాత ఢిల్లీ కోసం ఇషాంత్ శర్మ.. సత్తా తగ్గలేదే

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (08:27 IST)
Ishant Sharma
శుక్రవారం కోల్‌కతా, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రెండేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు తరఫున ఇషాంత్ శర్మ  బరిలోకి దిగి రెండు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ భారత క్రికెట్ జట్టులో అగ్రగామి బౌలర్. గత రెండేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడని అతను శుక్రవారం ఢిల్లీ జట్టుకు ఆడాడు. 
 
నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక శుక్రవారం మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 127 పరుగులు చేయగా, ఢిల్లీ జట్టు 19.2 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. ఈ ఐపీఎల్ సిరీస్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేయడం గమనార్హం.
 
IPL 2023 వేలంలో ఇషాంత్ శర్మ బేస్ ధర రూ. 50 లక్షలు. శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు ఎంచుకుంది. IPL 2021లో అతని జీతం 1.10 కోట్లు. శర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో 6 జట్లకు ఆడాడు. అతను IPL 2008లో 3.80 కోట్లకు KKR చేత ఎంపికయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments