Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరాజ్ 4 వికెట్లు.. పోరాడి ఓడిపోయిన పంజాబ్.. కోహ్లీ రికార్డుల పంట

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (22:51 IST)
Kohli
బెంగళూరు, పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్ అద్భుత ఆరంభంతో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 
 
అనంతరం 175 పరుగుల విజయలక్ష్యంతో ఆడిన పంజాబ్ జట్టు 18.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఈ దశలో గెలిచిన బెంగళూరు జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
 
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు నమోదు చేశాడు. ఐపీఎల్ జట్ల కెప్టెన్‌లలో 6500 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడు కోహ్లీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 600 ఫోర్లు కొట్టిన మూడో బ్యాట్స్‌మన్ విరాట్‌గా నిలిచాడు. 
 
శిఖర్ ధావన్ (730 ఫోర్లు) మొదటి స్థానంలో, ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (608 ఫోర్లు) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments