Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ క్రికెట్ సంఘం

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (13:43 IST)
దేశంలో సంపన్న క్రీడగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ పోటీలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని భావించే దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ పాస్‌లను జారీ చేస్తామని ప్రకటించింది. 
 
ఈ టిక్కెట్లు కావాల్సిన వారు పేరు, కాంటాక్ట్ నంబర్, వ్యాలిడీ డిజబులిటీ ప్రూఫ్ సర్టిఫికేట్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలి వంటి పూర్తి వివరాలతో pcipl18rgics@gmail.com అనే మెయిల్‌కు పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. సీట్లు పరిమితంగా ఉంటాయి కనుకు మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఆధారంగా పాస్‌‍లు మంజూరు చేస్తామని తెలిపింది. 
 
కాగా, మరోవైపు, గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో లక్నో సూపర్ జైంట్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

తర్వాతి కథనం
Show comments