Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగట్లో ఆటగాళ్లు : ఐపీఎల్ వేలంలో రూ. కోట్లు పలికిన పాట్ కమ్మిన్స్

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (17:04 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం క్రికెటర్ల వేలం పాటలు గురువారం కోల్‌కతా వేదికగా జరుగుతున్నాయి. ఈ వేలం పాటల్లో వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. మొత్తం 338 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 
 
ఈ వేలం పాటల్లోభాగంగా, ఆస్ట్రేలియాకు చెందిన పాట్‌కమ్మిన్స్‌ను కోల్‌కతా జట్టు రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. అలాగే, మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)ను రూ10.75 కోట్లకు పంజాబ్, క్రిస్ మెరిస్‌ను(దక్షిణాఫ్రికా) రూ.10 కోట్లకు బెంగళూరు, ఇయాన్ మోర్గాన్‌ను( ఇంగ్లాండ్) రూ.5.25 కోట్లకు కోల్‌కతాకు దక్కించుకున్నాయి. 
 
అలాగే, ఆరోన్ ఫించ్‌ను(ఆస్ట్రేలియా) రూ.4.40 కోట్లకు బెంగళూరు, రాబిన్ ఊతప్ప(భారత్) రూ.3 కోట్లకు రాజస్థాన్, క్రిస్‌లిన్‌ను(ఆస్ట్రేలియా) రూ.2 కోట్లకు ముంబై, జాసన్‌రాయ్‌ను(ఇంగ్లాండ్) రూ.1.50 కోట్లకు ఢిల్లీ జట్లు దక్కించుకున్నాయి. మిగిలిన ఆటగాళ్ళ వేలం పాటలు ఇంకా కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

తర్వాతి కథనం
Show comments