Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 : స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు జరిమానా!

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (14:02 IST)
ఐపీఎల్ 2025 సీజన్‌‌లో తొలిసారి ఓ కెప్టెన్‌కు భారీ అపరాధం విధించారు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ‌‍ఓవర్ రేట్‌ కారణంగా ఆయన ఫైన్ విధించింది. పాండ్యాకు ఏకంగా రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
గత సీజన్‌లో కూడా హార్దిక్ ఇలాగే వరుస జరిమానాలకు గురయ్యాడు ఆయనకు ఐపీఎల్ కౌన్సిల్‌ ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో ముంబై తరపున హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ ఆడలేదు. శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న హార్దిక్‌కు ఐపీఎల్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments