Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 : స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు జరిమానా!

ఠాగూర్
ఆదివారం, 30 మార్చి 2025 (14:02 IST)
ఐపీఎల్ 2025 సీజన్‌‌లో తొలిసారి ఓ కెప్టెన్‌కు భారీ అపరాధం విధించారు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ‌‍ఓవర్ రేట్‌ కారణంగా ఆయన ఫైన్ విధించింది. పాండ్యాకు ఏకంగా రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఈ జరిమానా విధించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
గత సీజన్‌లో కూడా హార్దిక్ ఇలాగే వరుస జరిమానాలకు గురయ్యాడు ఆయనకు ఐపీఎల్ కౌన్సిల్‌ ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఈ కారణంగానే ఈ సీజన్‌లో ముంబై తరపున హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ ఆడలేదు. శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమి బాధలో ఉన్న హార్దిక్‌కు ఐపీఎల్ కౌన్సిల్ మరో షాక్ ఇచ్చినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments