ఆరోజే ఐపీఎల్ 2024 ప్రారంభం.. తొలి మ్యాచ్ సీఎస్కేదే

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (23:00 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మే 22న ప్రారంభం కానుందని తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య తొలి మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. 
 
రిటెన్షన్, రిలీజ్‌డ్ లిస్టు పుణ్యమా అనే దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తిరిగి ముంబయి జట్టులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఇక ఆల్ క్యాష్ విధానంలో ప్లేయర్లు మార్చుకునేందుకు డిసెంబర్ 12 వరకు గడువు ఉంది. డిసెంబర్ 19న దుబాయి వేదికగా మినీ వేలం జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments