Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్ బాల్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ బ్రేక్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (22:34 IST)
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టీ20 మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ నేపథ్యంలో సఫారీలతో టీ20 సిరీస్‌కు విరాట్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. 
 
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ నడుస్తోంది. ఇది పూర్తి కాగానే టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 
 
ఈ నేపథ్యంలోనే... వైట్ బాల్ క్రికెట్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు కింగ్ కోహ్లి బీసీసీఐకు సమాచారం ఇచ్చాడని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

తర్వాతి కథనం
Show comments