Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్ బాల్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ బ్రేక్

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (22:34 IST)
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టీ20 మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ నేపథ్యంలో సఫారీలతో టీ20 సిరీస్‌కు విరాట్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. 
 
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ నడుస్తోంది. ఇది పూర్తి కాగానే టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 
 
ఈ నేపథ్యంలోనే... వైట్ బాల్ క్రికెట్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు కింగ్ కోహ్లి బీసీసీఐకు సమాచారం ఇచ్చాడని తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

Hyderabad: వేడి నీళ్లతో నిండిన బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

తర్వాతి కథనం
Show comments