సిరాజ్ 4 వికెట్లు.. పోరాడి ఓడిపోయిన పంజాబ్.. కోహ్లీ రికార్డుల పంట

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (22:51 IST)
Kohli
బెంగళూరు, పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్ అద్భుత ఆరంభంతో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 
 
అనంతరం 175 పరుగుల విజయలక్ష్యంతో ఆడిన పంజాబ్ జట్టు 18.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఈ దశలో గెలిచిన బెంగళూరు జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
 
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు నమోదు చేశాడు. ఐపీఎల్ జట్ల కెప్టెన్‌లలో 6500 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడు కోహ్లీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 600 ఫోర్లు కొట్టిన మూడో బ్యాట్స్‌మన్ విరాట్‌గా నిలిచాడు. 
 
శిఖర్ ధావన్ (730 ఫోర్లు) మొదటి స్థానంలో, ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (608 ఫోర్లు) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments