Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరాజ్ 4 వికెట్లు.. పోరాడి ఓడిపోయిన పంజాబ్.. కోహ్లీ రికార్డుల పంట

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (22:51 IST)
Kohli
బెంగళూరు, పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్ అద్భుత ఆరంభంతో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 
 
అనంతరం 175 పరుగుల విజయలక్ష్యంతో ఆడిన పంజాబ్ జట్టు 18.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఈ దశలో గెలిచిన బెంగళూరు జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
 
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు నమోదు చేశాడు. ఐపీఎల్ జట్ల కెప్టెన్‌లలో 6500 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడు కోహ్లీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 600 ఫోర్లు కొట్టిన మూడో బ్యాట్స్‌మన్ విరాట్‌గా నిలిచాడు. 
 
శిఖర్ ధావన్ (730 ఫోర్లు) మొదటి స్థానంలో, ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (608 ఫోర్లు) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments