Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు.. చెన్నైకి కష్టమే..?

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (13:13 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు బైబై చెప్పేస్తారని వార్తలు వస్తున్నాయి. దేశ క్రికెట్‌కు పలు విజయాలను సంపాదించి పెట్టిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. 
 
మరోవైపు ధోనీ కెరీర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ స్పందిస్తూ.. ధోనీకి వయసు మీద పడుతుందని.. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుందన్నాడు. 
 
ఇకపై క్రికెట్ ఆడేందుకు అతని శరీరం సహకరించకపోవచ్చని, బహుశా ఇదే అతని చివరి ఐపీఎల్ కావొచ్చునని కూడా ధోనీ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఉండబోతోందనేదే ఆసక్తికర విషయమని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి ఏడవ వర్ధంతి..ప్రముఖుల నివాళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

తర్వాతి కథనం
Show comments