Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు.. చెన్నైకి కష్టమే..?

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (13:13 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు బైబై చెప్పేస్తారని వార్తలు వస్తున్నాయి. దేశ క్రికెట్‌కు పలు విజయాలను సంపాదించి పెట్టిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. 
 
మరోవైపు ధోనీ కెరీర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ స్పందిస్తూ.. ధోనీకి వయసు మీద పడుతుందని.. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుందన్నాడు. 
 
ఇకపై క్రికెట్ ఆడేందుకు అతని శరీరం సహకరించకపోవచ్చని, బహుశా ఇదే అతని చివరి ఐపీఎల్ కావొచ్చునని కూడా ధోనీ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఉండబోతోందనేదే ఆసక్తికర విషయమని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

తర్వాతి కథనం
Show comments