ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు.. చెన్నైకి కష్టమే..?

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (13:13 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు బైబై చెప్పేస్తారని వార్తలు వస్తున్నాయి. దేశ క్రికెట్‌కు పలు విజయాలను సంపాదించి పెట్టిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. 
 
మరోవైపు ధోనీ కెరీర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ స్పందిస్తూ.. ధోనీకి వయసు మీద పడుతుందని.. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుందన్నాడు. 
 
ఇకపై క్రికెట్ ఆడేందుకు అతని శరీరం సహకరించకపోవచ్చని, బహుశా ఇదే అతని చివరి ఐపీఎల్ కావొచ్చునని కూడా ధోనీ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఉండబోతోందనేదే ఆసక్తికర విషయమని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

తర్వాతి కథనం
Show comments