Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు.. చెన్నైకి కష్టమే..?

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (13:13 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు బైబై చెప్పేస్తారని వార్తలు వస్తున్నాయి. దేశ క్రికెట్‌కు పలు విజయాలను సంపాదించి పెట్టిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. 
 
మరోవైపు ధోనీ కెరీర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ స్పందిస్తూ.. ధోనీకి వయసు మీద పడుతుందని.. దీంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుందన్నాడు. 
 
ఇకపై క్రికెట్ ఆడేందుకు అతని శరీరం సహకరించకపోవచ్చని, బహుశా ఇదే అతని చివరి ఐపీఎల్ కావొచ్చునని కూడా ధోనీ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఉండబోతోందనేదే ఆసక్తికర విషయమని వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments