Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో జీవించడం.. జైల్లో ఉండటం రెండూ ఒక్కటే : సైమన్ డౌల్

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (13:10 IST)
పాకిస్థాన్ దేశంలో జీవించడం కంటే జైల్లో ఉండటం నయమని న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలోపనిగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. 
 
క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుతో పెషావర్ జల్మీ జట్టుకు బాబర్ అజమ్ నాయకత్వం వహిస్తున్నాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజమ్ 65 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అయితే, 83 పరుగుల నుంచి 100 పరుగులు చేరుకోవడానికి 14 బంతులు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో క్వెట్టా గెలుపొందింది. దీంతో బాబర్‌పై సైమన్ డౌల్ విమర్శలు గుప్పించారు. దీంతో డౌల్‌‌కు బాబర్‌తో పాటు పాకిస్థాన్ క్రికెట్ జట్టు అభిమానుల నుంచి బెదిరింపులు వచ్చాయి. 
 
ఆయన బస్ చేసిన హోటల్‌ బయట పెద్ద సంఖ్యలో బాబర్ అభిమానులు ఉండేవారు. దీంతో తాను భయంతో కనీసం తినేందుకు కూడా బయటకు వెళ్లేవాడిని కాదని డౌల్ చెప్పాడు. కొన్ని రోజులు తిండి లేకుండా బాధపడ్డానని తెలిపాడు. ఎంతో మానసిక హింసకు గురయ్యాయని చెప్పాడు. పాకిస్థాన్ జట్టులో జీవించడం కంటే జైల్లో ఉండటమే బెటర్ అని చెప్పారు. గతంలో జరిగిన ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments