Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతి జింటా కోచ్‌పై ఫైర్ అయ్యిందా..? ఇందులో ఎంతవరకు నిజముంది?

Webdunia
గురువారం, 12 మే 2016 (17:10 IST)
బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోచ్ సంజయ్ బంగర్‌పై సీరియస్ అయ్యింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా మొహాలీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఒక పరుగు తేడాతో పరాజయం పాలవడంపై ఫైర్ అయ్యారు. 
 
టీమ్ సభ్యుల ఎదుటే ప్రీతి జింటా కోపాన్ని ప్రదర్శించారని తెలిసింది. ఈ క్రమంలో కోచ్‌కు క్లాజ్ పీకారట. ఆ సమయంలో  సహాయక సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ బెహర్దీన్ కంటే ముందుగా అక్షర్ పటేల్‌ను ఎందుకు పంపలేదని ఆమె నిలదీసినట్లు ఆంగ్ల పత్రికలు ప్రచురిస్తున్నాయి. 
 
ఐపీఎల్ తొమ్మిదో సీజన్ పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అందరికంటే దిగజారడానికి కారణం బంగరేనని దుయ్యబట్టారని తెలిసింది. కానీ ప్రీతిజింటా నిలదీసిందని బంగర్ కాదు కదా.. కోచ్‌పై మండిపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

తర్వాతి కథనం
Show comments